నిజామాబాదు జిల్లా వరదాయని ఎన్నో ఎల్ల చరిత్ర గల నిజాం సాగర్ ప్రాజెక్ట్ నిండు కుండల పూర్తీ స్తాయి నీటి మట్టం తో నిండు కుండల కనువిందు చేస్తుంది, 2 సంవస్చారాల తరువాత మల్లి ప్రాజెక్ట్ పూర్తీ స్తాయి నీటి మట్టం తో కల కల లాడుతోంది, ప్రాజెక్ట్ నిండటం తో నిజాం సాగర్ ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆయకట్టు ప్రజల అవసరాల మేరకు ప్రాజెక్ట్ నుండి నీటి విడుదల కొనసాగుతుంది, ప్రాజెక్ట్ జల విద్యుతుత్పత్తి కేంద్రం టర్బైన్ల ద్వారా 1600 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువకు విడుదల చేస్తున్నారు.గడిచిన ఆదివారం 14 గేట్ల ద్వారా నీటిని మంజీరా నదిలోకి వదిలారు, వారం చివరి రోజులైనా శని వారం , ఆది వారం ప్రాజెక్ట్ పర్యాటకులతో కనువిందు చేస్తుంది